కోహ్లీకి 12 లక్షల జరిమానా..
దూబాయ్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ 12 లక్షల జరిమానా విధించింది. మొన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో స్లొ ఓవర్ రేట్ కారణంగా విరాట్ కోహ్లీకి ఈ జరిమాన విధించినట్లు తెలిపారు. ముందుగా పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకోగా బెంగళ్లూరు బౌలింగ్ నిర్ణిత సమయంతో ముగించుకోలేక పోయింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ తో ఘోర పరాజయం చెందిన కోహ్లీ సేన.