మిర్యాలగూడలో స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్న వ్యాపారులు..

మిర్యాలగూడలో స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్న వ్యాపారులు..

మిర్యాలగూడ: రోజు రోజుకి కరోన విజృంభిస్తున్న నేపధ్యంలో మిర్యాలగూడాలో వ్యాపారులు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోన వ్యాప్తి తివ్రంగా ఉండటంతో వ్యాపారులు స్వచ్చంధంగా బంద్ కు పిలుపునిచ్చారు. ఇప్పటికే నల్గొండ వ్యాప్తంగా తొమ్మిది వందల కరోన కేసులు నమోదైయ్యాయి. మిర్యాలగూడాలో లాక్ డౌన్ ఈ నేల వరకు కోనసాగుతుందని తెలిపారు. ఈ లాక్ డౌన్ సమయంలో కేవలం నిత్యవసర సరుకులు, మెడికల్ షాపులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నటయాని వ్యాపార సంఘలు తెలిపాయి. ఇవి తప్పించి మిగితవన్ని అందుబాటులో ఉండవన్ని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం గత నాలుగు రోజుల నుండి మిర్యాలగూడ లో అధిక సంఖ్యలో కరోన కేసులు నమోదుకావడమే అంటున్నారు మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్.

Leave a Reply

Your email address will not be published.