రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో 10500కు వేలంలో లడ్డును కైవసం చేసుకున్న ఎం.డి ఉస్మాన్

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో 10500కు వేలంలో లడ్డును కైవసం చేసుకున్న ఎం.డి ఉస్మాన్

ఆర్.బి.ఎం కేశంపేట: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో శ్రీకృష్ణయూత్‌ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి గణనాథుడి లడ్డూను వేలం వేశారు. గ్రామానికి చెందిన ఎండీ.ఉస్మాన్‌ రూ.10,500కు లడ్డూను దక్కించుకుని భక్తిభావాన్నిచాటాడు. కార్యక్రమంలో సర్పంచ్‌ తలసాని వెంకట్‌రెడ్డి, మంచే అమరేష్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.