చంద్రబాబుది నీచమైన బుద్థి

చంద్రబాబుది నీచమైన బుద్థి

అమరావతి: మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగిన మంత్రి బొత్స సత్యనారాయణ. గవర్నర్ కు చంద్రబాబు రాసిన లేఖలో అని అసత్యాలేనని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని అయన అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాం అని బొత్స పేర్కోన్నారు. ఏపీలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ది చేందాలనే ఉద్దేశాంతోనే ముడు రాజధానుల నిర్ణయం అని అయన తెలిపారు. సీఎం జగన్ అభివృద్ది బాటగా నిర్ణయాలు తీసుకుంటుంటే కొందరు మాత్రం నీచమైన బుద్థితో నాశనం చేయలని చూస్తున్నారని అనయ అన్నారు. చంద్రబాబు గారి హయంలో రాజధానిగా అమరావతిని నిర్ణయించిన్నప్పుడు ప్రజలు అవేదనకు గురైయ్యారు. శివరామకృష్ట కమీటి ఏమి చేప్పిందో చంద్రబాబు నాయుడు తెల్సుకుంటే బాగుంటుంది అని బొత్స అన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తిసుకున్న చట్టానికి లోబడే తిసుకుంటాం అని బొత్స సత్యనారాయణ పేర్కోన్నారు.

Leave a Reply

Your email address will not be published.